Monday, March 16, 2020

స్ధానిక ఎన్నికలపై ఒకేసారి సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు- వైసీపీ వ్యూహమిదే...

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న వాయిదా నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. ఈ నిర్ణయంపై గవర్నర్ హరిచందన్ వద్ద తన అసంతృప్తిని వెళ్లగక్కిన సీఎం జగన్.. ఆ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఏకంగా ఎన్నికల కమిషనర్ కుల ప్రస్తావన తెస్తూ నిప్పులు చెరిగారు. అయితే ఎన్నికల వాయిదాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3905KS5

Related Posts:

0 comments:

Post a Comment