ఏపీలో రాజకీయ అధికార కేంద్రంగా ఉన్న వాణిజ్య రాజధాని విజయవాడలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గతంలో దేవినేని వర్సెస్ వంగవీటిగా సాగిన రాజకీయాలు తాజాగా మరో మలుపు తీసుకున్నాయి. ఈసారి దేవినేని వర్సెస్ కేశినేనిగా సాగుతున్న రాజకీయాల్లో ఇద్దరు రాజకీయ దిగ్గజ కుటుంబాల వారసులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. వీరిలో ఎవరు విజయం సాధించినా, ఎవరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QK2iET
Thursday, March 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment