కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు మాత్రం బయట తిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది .ఇక ప్రజలు బయటకు వెళ్తూ సమస్యను జఠిలం చేస్తున్న పరిస్థితీపి కేంద్రం అసహనం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ అంటే లాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UtvfWD
లాక్ డౌన్ ఉన్నా రోడ్లపై జనాలు .. మీకు రూల్స్ వర్తించవా అంటూ క్లాస్ తీసుకున్న కలెక్టర్
Related Posts:
బొగ్గు కుంభకోణం : చిన్న హోటల్తో మొదలై... దిగ్గజ నేతగా ఎదిగి... అంతలోనే అనూహ్య పతనం...బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్కి ఢిల్లీ సీబీఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష,రూ.10లక్షలు జరిమానా విధించింది.… Read More
ఏపీలో మావోల అలజడి ...ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మందుపాతర పేల్చిన మావోయిస్టులుమావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారన్న సమాచారంతో పాటు, పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తారన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట… Read More
ముగిసిన మొదటి దశ ప్రచారం-71 సీట్లకు 28న పోలింగ్-2.14కోట్ల ఓటర్లు-1066 అభ్యర్థులు-పూర్తి లెక్కలివే..ఉత్తరాదిలో ఇప్పటిదాకా బీజేపీ సొంతగా గెలవలేని ఏకైక రాష్ట్రం బీహార్. ఈసారి కూడా సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోనే జేడీయూతో కలిసి బీజేపీ బరిలోకి దిగింది. అ… Read More
ఏపీలో కనిష్ట స్ధాయికి కరోనా కేసులు- 24 గంటల్లో 1901 మాత్రమే...ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు రోజువారీ నివేదికలు స్పష్టం చేస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఆ… Read More
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం షాక్- ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలంటే...ఏపీలో వైసీపీ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రైవేటు చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల స్వాధీనంతో పా… Read More
0 comments:
Post a Comment