వైరస్ అంటే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ, ఎవరితో, ఎలా వస్తుందో తెలియడం లేదు. భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్కు కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి.. ఐసోలేషన్ వార్డులో పరిశీలనలో ఉంచారు. వెకేషన్ కోసం ఇటీవల ఆమె కొలంబో వెళ్లి వచ్చారు. ఆ తర్వాతే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b0YAyc
Tuesday, March 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment