వైరస్ అంటే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ, ఎవరితో, ఎలా వస్తుందో తెలియడం లేదు. భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్కు కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి.. ఐసోలేషన్ వార్డులో పరిశీలనలో ఉంచారు. వెకేషన్ కోసం ఇటీవల ఆమె కొలంబో వెళ్లి వచ్చారు. ఆ తర్వాతే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b0YAyc
భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్కు కరోనా వైరస్..? కోల్కతా ఐసోలేషన్ వార్డులో చికిత్స..
Related Posts:
ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్: ఇక ఆధార్ సంఖ్య కోసం వేచిచూడాల్సిన పనిలేదుఇప్పటి వరకు ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు లేదు. ఇకపై వారికి కూడా ఆధార్ కార్డు ఇస్తామని మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతా… Read More
ఆన్లైన్లో సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్: మిస్ అయితే మరో ఛాన్స్: ఇవి కావాల్సిందే..!ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగుల మెరిట్ లిస్ట్ ను ఆన్ లైన్ లో ఉంచారు. రాష్ట్ర విధానాన్ని అనుసరించి ఎంపికైన అభ్యర్థుల మెరిట్… Read More
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి: బ్లాక్ మార్కెటింగ్ పై ప్రభుత్వం సీరియస్..!ఉల్లిని కొనాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. కొద్ది రోజులుగా మార్కెట్ లో అనూహ్యంగా పెరుగుతన్న ఉల్లి ధరలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బహ… Read More
తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల నారాయణమూర్తి పుష్ప శ్రీవాణి ఓ సినిమాలో నటిస్తున్నారు. మంత్రిగా పనిచేస్తూనే ఆ సినిమా షూటింగ్ కోసం తన సమయాన్ని… Read More
Petition on Hrc: రాజ్భవన్ స్కూల్పై బాలల హక్కుల సంఘం ఫిర్యాదుహైదరాబాద్ : రాజ్భవన్.. ప్రభుత్వ పాఠశాల. రాష్ట్రంలో మంచి పేరున్న సర్కార్ బడి. ఈ పాఠశాలలో సీటు దొరకడం అంత ఈజీ కాదు. రాజ్భవన్ పక్కనే ఉండటం, రాష్ట్ర ప్ర… Read More
0 comments:
Post a Comment