ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 40కి చేరడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా నమోదైన కేసుల వివరాలు.. నియంత్రణ చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నమోదైన 17 కేసుల్లో.. ఎక్కువమంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగి జమాతే సదస్సుకు హాజరైనవారిగా సీఎంకు అధికారులు చెప్పారు. ఢిల్లీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bDNwr4
కరోనా వైరస్ : ఇదీ ఏపీలో పరిస్థితి.. సీఎం జగన్ కీలక సూచనలు..
Related Posts:
అవినీతి సీఎం ముందు మోకరిల్లారు -బీజేపీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్ -నితీశ్కు ఒక్క ఓటూ పడదంటూబీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఆదివారంతో ముగియనుండటంతో అన్ని పార్టీలూ ప్రచార జోరును పెంచాయి. కేంద్రంలోని ఎన్డీఏలో కొనసాగుతూ.. బీహార్ లో మా… Read More
డొనాల్డ్ ట్రంప్ కోటలో బిడెన్ పాగా? అప్పర్ మిడ్ ఈస్ట్ రాష్ట్రాల్లో మారిన గాలి: లీడ్లో జోవాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక అట్టే సమయం లేదు. ఇంకో రెండు రోజులే. ఈ నెల 3వ తేదీన తమ దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు అమెరికన్లు. ప్రస్తుత … Read More
బీహార్లో మళ్లీ డబుల్ ఇంజిన్ -యువరాజులకు పరాభవం తప్పదు -తొలిదశ ఫలితం చెప్పిన మోదీరాజకీయాల్లో అవినీతి, వంశపారంపర్యతపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతో… Read More
కరోనా:దేశంలో కొత్తగా 47వేల కేసులు -భారత్లోనూ సెకండ్ వేవ్ భయం11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిర… Read More
ఏపీకి శుభాకాంక్షల వెల్లువ: రాష్ట్రపతి, ప్రధాని సహా: కాంగ్రెస్ నేతలు సైతం: కృషికి మారుపేరుగాఅమరావతి: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్న… Read More
0 comments:
Post a Comment