కరీంనగర్: నగరంలో ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 21 రోజులపాటు లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు రాధిక హంతకుడ్ని గుర్తించారు. ఆమె కన్న తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టారని తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39hEWgO
Monday, March 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment