Monday, March 2, 2020

ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు ఛేధించిన పోలీసులు: కన్న తండ్రే హంతకుడు!

కరీంనగర్: నగరంలో ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 21 రోజులపాటు లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు రాధిక హంతకుడ్ని గుర్తించారు. ఆమె కన్న తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టారని తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39hEWgO

Related Posts:

0 comments:

Post a Comment