దేశవ్యాప్తంగా ముస్లిలను కలవరపెడుతోన్నపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా విధించిన డెడ్లైన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలొగ్గారు. ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్సీలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్.. తాజాగా ఎన్పీఆర్ ను కూడా ఏపీలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన అత్యంత వ్యూహాత్మకంగా మంగళవారం ఒక ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iwii8
ముస్తఫా డెడ్లైన్కు తలొగ్గిన జగన్.. ఎన్పీఆర్పై కీలక ప్రకటన.. మోదీతో ఢీ
Related Posts:
ఏపీ గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు: 10వేల గ్రామవాలంటీర్ల జాబ్స్కు అప్లయ్ చేయండిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 10700 గ్రామ వాలంటీర్లు లేదా వార్డు వాలంటీర్ల పోస్టులను … Read More
నోటి దురద తెచ్చిన తంటా! కరోనాపై వ్యాఖ్యలు వ్యంగ్యమేనంటూ ట్రంప్, కట్ చేసేశారు!వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడమే ఒక సంచలనం. ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రసంగాల్లో ఏదో ఓ చోట ఆయన నోటి దురద చాటుకుంట… Read More
ఓలమ్మో.. ఇప్పుడేటి సేసేది..! శ్రీకాకుళంకు పాకిన కరోనా మహమ్మారి..! 3 పాజిటివ్స్ కేసులు నమోదు..!!అమరావతి/హైదరాబాద్ : అయిపోయింది.. అనుకున్నదంతా అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ రెండు జిల్లాల దరి దాపులకు కరోనా వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి చెందదు కూడా… Read More
ఐదు సెకన్లలోనే కరోనా తేలిపోతుంది: అదే ఎక్స్రే స్కాన్ సాఫ్ట్వేర్, రూర్కీ ప్రొఫెసర్ సృష్టిన్యూఢిల్లీ: తాను అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్తో ఎక్స్రే స్కాన్ ఉపయోగించి కేవలం ఐదు సెకన్లలోనే కరోనావైరస్ను గుర్తించవచ్చని ఐఐటీ రూర్కీ సివిల్ ఇంజినీర… Read More
టీచర్లకు ఆన్ లైన్ క్లాసుల తిప్పలు .. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులుకరోనా దెబ్బకు ఒక్కసారిగా మానవ జీవన విధానమే మారిపోయింది . ఇక కేంద్రప్రభుత్వం విధించిన లాక్డౌన్ తో జనజీవనం ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది . ఇక ప్రధానంగ… Read More
0 comments:
Post a Comment