Tuesday, March 3, 2020

ముస్తఫా డెడ్‌లైన్‌కు తలొగ్గిన జగన్.. ఎన్‌పీఆర్‌పై కీలక ప్రకటన.. మోదీతో ఢీ

దేశవ్యాప్తంగా ముస్లిలను కలవరపెడుతోన్నపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా విధించిన డెడ్‌లైన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలొగ్గారు. ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్‌సీలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్.. తాజాగా ఎన్‌పీఆర్ ను కూడా ఏపీలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన అత్యంత వ్యూహాత్మకంగా మంగళవారం ఒక ప్రకటన చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iwii8

Related Posts:

0 comments:

Post a Comment