దేశవ్యాప్తంగా ముస్లిలను కలవరపెడుతోన్నపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా విధించిన డెడ్లైన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలొగ్గారు. ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్సీలపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్.. తాజాగా ఎన్పీఆర్ ను కూడా ఏపీలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన అత్యంత వ్యూహాత్మకంగా మంగళవారం ఒక ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iwii8
ముస్తఫా డెడ్లైన్కు తలొగ్గిన జగన్.. ఎన్పీఆర్పై కీలక ప్రకటన.. మోదీతో ఢీ
Related Posts:
భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళకు బావ వేధింపులుఒంటరిగా మహిళలు ఉంటే వారిపై అదోరకమైన వేధింపులు కొనసాగుతుంటాయి. ఇక పెళ్లై పలు కారణాలతో భర్త నుండి దూరంగా ఉంటున్న మహిళలపై అయితే ఈ వేధింపులు అధికంగా ఉంటాయ… Read More
వంశీని బెదిరించారు..సరెండర్ అయితే అంతే..: ఏ పార్టీ పోరాడినా మద్దతిస్తాం: చంద్రబాబు ఫైర్..!ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే..వారికి ప్రధాన ప్రతిపక్షంగా మద్దతిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసా… Read More
పవన్..టీడీపీ మధ్య పొడుస్తున్న స్నేహం..! విశాఖ ర్యాలీకీ చంద్రబాబు మద్దతు: హాజరవుతామని ప్రకటన..!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తిరిగి దగ్గరయ్యేందుకు టీడీపీ అడుగులు వేస్తోంది. పవన్..బీజేపీని దూరం చేసుకున్న కారణంగానే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామ… Read More
పదేళ్లకే పేకాట.. లక్షలు పోగేసి, ఉన్నదంతా పోగొట్టుకుని.. అవయవాలు అమ్ముతానంటూ..!మదనపల్లె : పేకాటకు బానిసయ్యాడు. జూదం ఆడటం తప్ప మరో పని లేకుండా తయారయ్యాడు. పదేళ్ల వయస్సులోనే ముక్కలాట నేర్చుకున్నాడు. యుక్తవయసు వచ్చేసరికి బాషా అయ్యాడ… Read More
వింత శిక్ష: బహిర్భూమికి వెళ్లినందుకు రేషన్ కట్.. తప్పు చేస్తే సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలిగింపు..భువనేశ్వర్: మహిళల బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఓ వింత శిక్షను అనుసరిస్తోంది ఓ గ్రామం. బహిర్భూమికి వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిల… Read More
0 comments:
Post a Comment