Monday, March 2, 2020

పార్లమెంటు సమావేశాలు: బీజేపీ, విపక్షాల వాగ్వాదం, తోపులాటతో తీవ్ర గందరగోళం

న్యూఢిల్లీ: సోమవారం ప్రారంభమైన పార్లమెంటు రెండో విడత సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇటీవల చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు బలంగా తోసుకున్నారు. పలుమార్లు వాయిదా పడి ప్రారంభమైన సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. సోమవారం సభ ప్రారంభమైన అనంతరం జేడీయూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aiHyLr

Related Posts:

0 comments:

Post a Comment