బెంగళూరు: ఉత్తర కర్ణాటకలోని విజయపురా జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యాసంస్థల గ్రూపు అధినేత హత్యోదంతం చిక్కుముడి వీడింది. ఆయన హత్య కేసులో అయిదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. హతడి మొదటి భార్య కుమారుడు, రెండో భార్య మధ్య అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు. వారిద్దరినీ ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారిద్దరితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IlawyF
మొదటి భార్య కుమారుడు.. రెండో భార్య మధ్య అక్రమ సంబంధం: విద్యాసంస్థల అధినేత దారుణ హత్య:
Related Posts:
ఢిల్లీలో చంద్రబాబును అందరూ ఏమని పిలుస్తారో తెలుసా?: విజయసాయి రెడ్డి టీజింగ్అమరావతి: దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి హస్తినకు రాకపోకలు సాగిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ… Read More
చంద్రబాబు..ఎగ్జిట్పోల్స్కు ముందు, ఎగ్జిట్పోల్స్ తరువాత! అయిననున్ పోయిరావలె!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతిపక్షాల ఆశలు, అంచనాలను తలకిందులు చేశాయి. సొంతంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ..… Read More
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కర్ణాటక ప్రభుత్వం కథ ఏమిటి ? అప్పుడే గుబులు, అసమ్మతి ఎమ్మెల్యేలు !బెంగళూరు: ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కావడంతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి ఏమిటి ? అనే విషయంలో జోరుగా చ… Read More
సబిత రాజీనామా చేయాలన్న భట్టి..! మోసం చేసిందంటూ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు..!!హైదరాబాద్ :ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలకు పదును పెంచారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఎమ్మెల్యే సబితారెడ్డి పదవికి… Read More
ఢిల్లీ మళ్లీ బీజేపీదే... కమలానికే 7 సీట్లంటున్న ఎగ్జిట్ పోల్స్..దేశ రాజధాని ఢిల్లీలో 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ ఈసారి కూడా మెజార్టీ సీట్లు తన అకౌంట్లో వేసుకోనున్… Read More
0 comments:
Post a Comment