బెంగళూరు: ఉత్తర కర్ణాటకలోని విజయపురా జిల్లాలో సంచలనం సృష్టించిన విద్యాసంస్థల గ్రూపు అధినేత హత్యోదంతం చిక్కుముడి వీడింది. ఆయన హత్య కేసులో అయిదుమందిని పోలీసులు అరెస్టు చేశారు. హతడి మొదటి భార్య కుమారుడు, రెండో భార్య మధ్య అక్రమ సంబంధమే ఈ దారుణ హత్యకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు. వారిద్దరినీ ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారిద్దరితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IlawyF
Sunday, March 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment