శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ తన సత్తా చాటారు. దేశ రాజధాని వేదికగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. తన తోటి గిరిజన మహిళలకు పోడు వ్యవసాయంలో మెళకువలను నేర్పించడం, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం, వితంతువులకు వ్యవసాయంపై సమగ్ర అవగాహన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VWGDwm
Sunday, March 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment