దేశవ్యాప్తంగా సోమవారం(మార్చి 30) ఒక్కరోజే 227 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. అంతా భావిస్తున్న తరుణంలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మత ప్రార్థనల గురించి బయటపడటం ఒక్కసారిగా ఆందోళన పెంచింది. ముఖ్యంగా తెలంగాణలో నమోదైన ఆరు కరోనా మృతులు నిజాముద్దీన్ మర్కజ్కి వెళ్లి వచ్చినవారే కావడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yk4S3
ఆపరేషన్ నిజాముద్దీన్ మర్కజ్ : కూపీ లాగుతున్న ప్రభుత్వం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Related Posts:
coronavirus: విపత్తుగా ప్రకటించిన కేంద్రం, మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు, వారికి వైద్య ఖర్చులున్యూఢిల్లీ: దేశంలో వేగంగా వ్యాపిస్తూ ఇద్దరి ప్రాణం తీసిన ప్రాణాంతకమైన కరోనావైరస్(కొవిడ్-19)ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా గుర్తించింది. అంతేగాక, కరోన… Read More
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన ప్రకటన.. వైసీపీ సర్కారుకు షాక్..ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకట… Read More
జగన్ సర్కార్ను కేంద్రం అదను చూసి దెబ్బకొట్టిందా? టీడీపీ డిమాండ్..బీజేపీ ఫిర్యాదు: 48 గంటల్లో..!అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను కేంద్ర ప్రభుత్వం అదును చూసి దెబ్బకొట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలను … Read More
మారుతిరావు చావు తర్వాత మలుపు.. రహస్యంగా తల్లి దగ్గరికి అమృత.. ఆస్తుల వివరాల సేకరణ?దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యలో నిందితుడు మారుతిరావు అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరిస్థితులు మెల్లగా మలుపు తి… Read More
coronavirus alert: covid-19 సమాచారమంటూ పర్సనల్ డేటా దోచేస్తున్నారు!న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(కొవిడ్-19) విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 145 దేశాల్లో వ్యాపించి 5500 మందికిపైగ… Read More
0 comments:
Post a Comment