దేశవ్యాప్తంగా సోమవారం(మార్చి 30) ఒక్కరోజే 227 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. అంతా భావిస్తున్న తరుణంలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మత ప్రార్థనల గురించి బయటపడటం ఒక్కసారిగా ఆందోళన పెంచింది. ముఖ్యంగా తెలంగాణలో నమోదైన ఆరు కరోనా మృతులు నిజాముద్దీన్ మర్కజ్కి వెళ్లి వచ్చినవారే కావడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yk4S3
ఆపరేషన్ నిజాముద్దీన్ మర్కజ్ : కూపీ లాగుతున్న ప్రభుత్వం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Related Posts:
అక్కడ లీటర్ పెట్రోల్ రూ.104: కొన్ని అద్భుతాలు అలా జరిగిపోతుంటాయంతేన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛగా కొనసాగుతోంది. వాటి రేట్ల పెరుగుదలకు బ్రేక పడట్లేదు.… Read More
భారత్లో కరోనా: భారీగా తగ్గిన కేసులు -నిన్న 2.40లక్షల కేసులు, 3,741మంది మృతి -టీకాల కొరత తీరేదెన్నడు?కొత్త కేసుల పరంగా దేశంలో కరోనా విలయ ప్రభావం కాస్త తగ్గినట్లు అనిపించినా, మరణాల సంఖ్య భారీగా కొనసాగుతుండటం కలవరపెడుతున్నది. రోజూ 20లక్షలపైచిలుకు శాంపిళ… Read More
యాస్పై మోదీ పోరు: తుపాను సన్నద్ధతపై ప్రధాని సమీక్ష -ఐదు రాష్ట్రాల్లో అప్రమత్తతఇటీవల అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను పశ్చిమ తీర రాష్ట్రాల్లో మిగిల్చిన నష్టం అంచనాలు పూర్తిగా వెలువడకముందే, తాజాగా తూర్పున ఉన్న బంగాళాఖాతంలో… Read More
Upendra: ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నా..నన్ను గెలిపిస్తారా?: సూపర్ స్టార్ సూటి ప్రశ్నబెంగళూరు: ఉపేంద్ర.. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్. అటు డబ్బింగ్, ఇటు స్ట్రెయి… Read More
నాజల్ వ్యాక్సిన్స్.. భారత్లో అవి గేమ్ ఛేంజర్.. థర్డ్ వేవ్లో చిన్నారులను రక్షించే అస్త్రం : డబ్ల్యూహెచ్ఓభారత్లో నాజల్ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వస్తే... కరోనా నుంచి చిన్నారులను రక్షించడంలో అవి 'గేమ్ ఛేంజర్'లా పనిచేయవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ స… Read More
0 comments:
Post a Comment