కరోనా ... ఈ పేరు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఏపీలోనూ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా మూడు కేసులు నమోదు కాగా కరోనా అనుమానితుల సంఖ్యా కూడా దారుణంగా పెరిగింది. ఇక కరోనా మహమ్మారి పెరుగుతున్న పరిస్థితిపై టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UBnbTR
కరోనా ఎఫెక్ట్ : మోడీ మాట వినమన్న చంద్రబాబు..జగన్ కు పయ్యావుల లేఖ
Related Posts:
సూడాన్ ఫ్యాక్టరీలో పేలిన ఎల్పీజీ ట్యాంకర్: 18 మంది భారతీయుల మృతిసుడాన్: సుడాన్లో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా అందులో 18 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం… Read More
గొంతులు కోసుకున్న నవదంపతులు, మూడు నెలల కిత్రం పెళ్లి, అసలు ఏం జరిగిందో ?!బెంగళూరు: జీవితంపై విరక్తిచెందిన నవ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది. గొంతులు కోసుకున్న నవదంపతులు ఆసుపత్రిలో మృత్యువుతో … Read More
తెలంగాణ బీజేపీ చీఫ్గా డీకే అరుణ..? హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి జేజమ్మ..తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించే అవకాశాలు ఉన్నాయి. ఫైర్ బ్రాండ్ నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు చొరవ ఉన్న డీ… Read More
ఉల్లిదొంగలతో పోలీసులకు కొత్త పరేషాన్ ... ఈసారి తమిళనాడులో ఉల్లి చోరీదేశంలో ఉల్లిపాయల దొంగలు ఇప్పుడు పోలీసులను పరేషాన్ చేస్తున్నారు . ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇటీవల ఉల్లిపాయలు దొంగతనాల ఘటనలు పలు రాష్ట్రాల్… Read More
సీఎం జగన్తో మంత్రుల భేటీ, ఆ ఎమ్మెల్యేలపై చర్చ, రెండురోజుల్లో పార్టీలో చేరిక..?ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని మరింత బలహీనం చేసేందుకు అధికార వైసీపీ మెల్లిగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు పదవీకి రాజీనామా చేశాకనే చేర్చుకుంటామని సీఎ… Read More
0 comments:
Post a Comment