కరోనా ... ఈ పేరు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఏపీలోనూ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని తెలుస్తుంది. ఇప్పటికే అధికారికంగా మూడు కేసులు నమోదు కాగా కరోనా అనుమానితుల సంఖ్యా కూడా దారుణంగా పెరిగింది. ఇక కరోనా మహమ్మారి పెరుగుతున్న పరిస్థితిపై టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UBnbTR
Friday, March 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment