Friday, March 20, 2020

మహా కరోనా: ముంబై సహా ఈ నగరాలు 31 వరకు షట్‌డౌన్, పరీక్షలు రద్దు, ప్రమోటే.!

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరాల్లో షాపులు, కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా 25 శాతం మంది ఉద్యోగులతో పనిచేయనున్నాయని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vBrWnI

0 comments:

Post a Comment