దేశంలో కరోనా వైరస్ లేనేలేదని పాలకులు భరోసా కల్పిస్తున్నప్పటికీ.. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 58కి పెరిగింది. చైనా చుట్టుపక్కల దేశాల్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మణిపూర్ లోని మయన్మార్ సరిహద్దుల్ని మూసేసింది. మంగళవారం నుంచి తదిపరి ఆదేశాలు వెలువడేదాకా నిషేధం అమలవుతుందని అధికారులు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/337oai9
కరోనా విలయం: 4వేలకు పెరిగిన మృతులు.. సరిహద్దులు మూసేసి భారత్.. వైరస్ను నిర్మూలించామన్న చైనా..
Related Posts:
ఇంటెలిజెన్స్ అలర్ట్: పండగ సీజన్ సందర్భంగా భారత్లో ఆల్ఖైదా,ఐసిస్ దాడులున్యూఢిల్లీ: ఇప్పటి వరకు జైషే మహ్మద్, లష్కరేతొయిబా లాంటి ఉగ్ర సంస్థలే భారత్ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తూ వచ్చాయి. తాజాగా ఆల్ఖైదా, ఐసిస్ ఉగ్రసంస్థల కన… Read More
కర్ణాటక ఉప ఎన్నికలకు సుప్రీం కోర్టు బ్రేక్, ఆ ఎమ్మెల్యేలు రిలాక్స్, కాంగ్రెస్, బీజేపీ !న్యూఢిల్లీ: కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు ఉప ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింద… Read More
పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. 10 వేలు విత్డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..!ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నగదు విత్ డ్రా పరిమితిని పది… Read More
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అదే కారణమా! అసత్య ప్రచారమంటూ..హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు హికా కారణమా? అసలు హికా తుపానుతో ఏపీ, తెలంగాణలో పడుతున్న వానలకు సంబంధం ఉందా? హికా కారణంగా వానలు పడ… Read More
నారదా కుంభకోణం: సీబీఐ వలలో ఐపీఎస్ చేప: మరో వికెట్!కోల్ కత: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఓ అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అరెస్ట్ అయ్యారు… Read More
0 comments:
Post a Comment