Tuesday, March 10, 2020

కరోనా విలయం: 4వేలకు పెరిగిన మృతులు.. సరిహద్దులు మూసేసి భారత్.. వైరస్‌ను నిర్మూలించామన్న చైనా..

దేశంలో కరోనా వైరస్ లేనేలేదని పాలకులు భరోసా కల్పిస్తున్నప్పటికీ.. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 58కి పెరిగింది. చైనా చుట్టుపక్కల దేశాల్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మణిపూర్ లోని మయన్మార్ సరిహద్దుల్ని మూసేసింది. మంగళవారం నుంచి తదిపరి ఆదేశాలు వెలువడేదాకా నిషేధం అమలవుతుందని అధికారులు చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/337oai9

Related Posts:

0 comments:

Post a Comment