నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కరోనా కేసులు అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. ఇక ఈనేపధ్యంలో ఏపీ సర్కార్ ప్రజలకు కరోనా వైరస్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పిన ఆరోగ్య శాఖ తాజాగా కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PQblmX
కరోనా వైరస్ పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ సర్కార్ .. 23 మందికి పరీక్షలు చేస్తే ..
Related Posts:
పదవి లేదు ప్రభుత్వ బంగ్లాలో ఎలా ఉంటారు..తెలుగు రాష్ట్రాల మాజీ ఎంపీలకు భారీ జరిమానాన్యూఢిల్లీ: 16వ లోక్సభ ముగిసి 17వ లోక్సభకు ఎన్నిక కాకపోయినప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలో దర్జాగా ఉంటున్న ఇద్దరు తెలుగు మాజీ ఎంపీలపై కేంద్రం కన… Read More
ఢిల్లీ అసెంబ్లీలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు, పుష్పగుచ్చం అందజేసిన అధికారులుఢిల్లీలో ఓటేసేందుకు యువకులే కాదు వృద్ధులు కూడా ఆసక్తి కనబరిచారు. 111 ఏళ్ల బామ్మ కాళితార మండల్ మండల్ అనే శతాధిక వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొన్న… Read More
మేడారం జాతీయ పండగ!: సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కేంద్రమంత్రి అర్జున్ములుగు: మేడారంలో గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం ఉదయం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా దర్శించుకున్నారు… Read More
స్కూల్ లో మొబైల్ లో సెక్స్ వీడియోలు చూపించిన టీచర్, బాత్ రూంలో ఇద్దరు అమ్మాయిలతో, కథ క్లోజ్!బెంగళూరు/ మండ్య: స్కూల్ లో విద్యార్థులకు పుస్తకాల్లోని పాఠాలు చెప్పమంటే సెక్స్ పాఠాలు చెప్పాడు ఓ టీచర్. నిత్యం మొబైల్ ఫోన్ లోని అశ్లీల వీడియోలు విద్యా… Read More
మరీ అంత బద్ధకమా?: అత్యంత మందకొడిగా పోలింగ్: సాయంత్రానికి 44.52 శాతమేన్యూఢిల్లీ: దేశ రాజధాని వాసుల్లో అసెంబ్లీ ఎన్నికల పట్ల మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. తమ అయిదేళ్ల భవిష్యత్తుకు దిశా నిర్దేవం చేసే ఎన్నికల్లో ఓటు హక్కు… Read More
0 comments:
Post a Comment