మహమ్మారి కరోనా.. భద్రతాబలగాలను సైతం భయపెడుతోంది. కేంద్రపాలిత ప్రాంతం లేహ్ లోని ‘లదాక్ స్కౌట్స్' రెజిమెంట్ కు చెందిన ఓ జవానుకు వైరస్ పాజిటివ్ అని తేలడంతో ఇండియన్ ఆర్మీ ఉలిక్కిపడింది. తండ్రి ద్వారా ఆ జవాన్ కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని అధికారులు బుధవారం వెల్లడించారు. మన పొరుగుదేశం పాకిస్తాన్ లోనూ కరోనా తాండవం చేస్తున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8P8ZH
ఇండియన్ ఆర్మీలో కరోనా.. 200 మంది జవాన్ల ఐసోలేషన్? పాకిస్తాన్లో 254 పాజిటివ్ కేసులు..
Related Posts:
కట్టు తప్పినట్టే: 50 వేలకు చేరువగా కరోనా కేసులు: దెబ్బ కొడుతోన్న ఆ రెండూన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది.… Read More
వాళ్ల తలలు పగలగొట్టండి-లాఠీ తీసుకుని ఉతికేయండి-హర్యానాలో రైతుల పట్ల అధికారి కఠిన ఆదేశాలు'వాళ్ల తలలు పగలగొట్టండి...' అంటూ హర్యానాలోని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నా… Read More
ఇంకొన్ని గంటల్లో కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మరో నరమేధం: జో బైడెన్ హెచ్చరికవాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- ప్రపంచ దేశాలు ఏదైతే జరక్కూడదని భావిస్తోన్నాయో.. అలాంటి పరిస్థితులే … Read More
ఏపీ, తెలంగాణ బేఫికర్: మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచివిశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైనా కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి … Read More
రేడియో జాకీ గంగ: సంస్కృతంలో ఎఫ్ఎం: వాటర్ ప్లస్ సిటీగా: స్పోర్ట్స్పై ఫోకస్: ప్రధాని మోడీన్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్ భారత్ సాధించిన అద్భ… Read More
0 comments:
Post a Comment