Saturday, March 28, 2020

కోవిడ్ 19 వాట్సప్ గ్రూప్.. చైనా టార్గెట్ గా నెటిజన్ల ఫైర్ ... వర్మ ట్వీట్ వైరల్

డ్రాగన్ కంట్రీ అయిన చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . అగ్రరాజ్యం అమెరికాను సైతం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో లక్షకు పైగా కేసులు నమోదు కాగా ఇటు భారత్ సైతం కరోనాకు వనుకుతుంది. ఇటలీ కరోనా కంట్రోల్ లో ఫెయిల్ అయ్యింది. కరోనా వైరస్ ముందు సరెండర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Urfocj

Related Posts:

0 comments:

Post a Comment