Saturday, February 29, 2020

బీఎస్-VI ఎఫెక్ట్ : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఇంధన ధరలు.. ఎందుకో తెలుసా..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిటైల్ ఇంధన ధరలు గణనీయంగా పెరగనున్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) వెల్లడించింది. అదే సమయంలో వినియోగదారులపై మరీ ఎక్కువ భారం మోపదలుచుకోలేదని ఐఓసీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి భారత్‌లో బీఎస్‌(భారత్ స్టాండర్డ్)-6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసే నిబంధన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T8TrOk

Related Posts:

0 comments:

Post a Comment