Thursday, February 27, 2020

Delhi Violence:ప్రేమికుల రోజు పెళ్లి, కత్తిపోట్లకు పెళ్లి కొడుకు బలి, నవ వధువు ఆర్తనాదాలు !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హింసాకాండను అదుపు చెయ్యడానికి పోలీసులు విఫలయత్నం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండలో ఇప్పటి వరకు 34 మంది మరణించి 250 మందికిపైగా గాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న ఘర్షణల్లో 13 రోజుల క్రితం ప్రేమికుల రోజు వివాహం అయిన భర్తను పొగొట్టుకున్న నవ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cbkGiR

Related Posts:

0 comments:

Post a Comment