Friday, February 14, 2020

రైలులో ఘోరం: భార్య కోసం సీటు అడిగితే.. భర్తను కొట్టిచంపారు

పుణె: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో సీటు కోసం జరిగిన వివాదంలో 26 ఏళ్ల వ్యక్తిని 12 మంది కొట్టిచంపారు. నిందితుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ముంబై-లాతుర్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Agmrn

Related Posts:

0 comments:

Post a Comment