పుణె: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో సీటు కోసం జరిగిన వివాదంలో 26 ఏళ్ల వ్యక్తిని 12 మంది కొట్టిచంపారు. నిందితుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉండటం గమనార్హం. ముంబై-లాతుర్ ఎక్స్ప్రెస్ రైలులో చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Agmrn
రైలులో ఘోరం: భార్య కోసం సీటు అడిగితే.. భర్తను కొట్టిచంపారు
Related Posts:
139 మంది రేప్ కేసు..?: పదేళ్ల క్రితమే 17 లక్షలు వసూల్, మూడు పెళ్లిళ్లు, ఇదీ డాలర్ భాయ్ నేర చరిత్ర..డాలర్భాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి.. 139 మంది రేప్ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు. అయితే అతని గత చరిత్ర కూడా నేరాలమయమే అని తె… Read More
మోడీజీ నేనూ అదే అడుగుతున్నా..: 2013 ట్వీట్ వెలికితీసిన చిదంబరంన్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా వరుస విమర్శలు చేస్తున్నారు… Read More
వృద్ధిలో పతనం, నిరుద్యోగం.. : మోడీ చేసిన విపత్తులంటూ రాహుల్ విమర్శలున్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చైనాతో ఘర్షణలు, కుంగిన వృద్ధిరే… Read More
మెట్రో రైళ్లపై కేంద్రం తాజా గైడ్ లైన్స్ - టైమింగ్లో కీలక మార్పులు - ఆ స్టేషన్లలో మాత్రం ఆగదుఐదున్నర నెలల తర్వాత మెట్రో రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఈనెల 7 నుంచి వివిధ నగరాల్లో మెట్రో రైల్ సర్వీసుల్ని పున… Read More
అచ్చెన్నాయుడు, రవీంద్రకు చంద్రబాబు పరామర్శ: తప్పులు నిలదీస్తేనే తప్పుడు కేసులు..మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారిద్దరూ ఇటీవలే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి … Read More
0 comments:
Post a Comment