Monday, February 17, 2020

జ్యోతి ఉదంతం మర్చిపోకముందే.. మంగళగిరిలో మరో గ్యాంగ్ రేప్.. చినకాకానిలో అఘాయిత్యం..

ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మృగాళ్ల వేట కొనసాగుతూనేఉంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో వారం రోజుల వ్యవధిలోపే మరో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. చినకాకానిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే మంగళగిరి మండలంలో ఈనెల 11న జ్యోతి అనే యువతిని దుండగులు అత్యాచారంచేసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SxlpDb

Related Posts:

0 comments:

Post a Comment