హైదరాబాద్: నారాయణ, చైతన్య కాలేజీలకు సంబంధించిన వ్యవహారంపై ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదికపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపర్చలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37ADqVw
సిలికాన్ వ్యాలీ లాంటి హైదరాబాద్లో ఆ సాఫ్ట్వేర్ లేదా?: నారాయణ, శ్రీచైతన్య.. జీవోల ఇష్యూపై హైకోర్టు
Related Posts:
అర్ధరాత్రి హైడ్రామా: అనంతపురం నుంచి షిఫ్ట్: వైఎస్ జగన్ ఇలాకాలోకి: విచారణ ఇక అక్కడి నుంచేఅనంతపురం: ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్మాల్ వ్యవహారంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జ… Read More
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణికి కరోనా పాజిటివ్... డ్రైవర్,వంట మనిషి,గన్మెన్కు కూడా..కరోనా వైరస్ సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీమణి పద్మ లతా రెడ్డి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆమెతో పాటు ముత్తిరెడ్డి గన్మెన్,… Read More
తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు.. మరో 8 మంది మృతి..తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. శనివారం(జూన్ 13) రికార్డు స్థాయిలో 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 8 మంది మృతి చ… Read More
హైడ్రామా.. అనంత జైల్లో ఉండేందుకు జేసీ నిరాకరణ.. కరోనా భయం..దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి అనంతపురం న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది… Read More
కరోనా విజృంభణపై మోదీ సమీక్ష.. రెండొంతుల కేసులు 5 రాష్ట్రాల్లోనే..దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(జూన్ 3) సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మం… Read More
0 comments:
Post a Comment