Saturday, February 22, 2020

సీబీఐ-సీఐడీ వయా సిట్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై టీడీపీది పూటకోమాట, ఈఎస్ఐ స్కాంపై కూడా: మంత్రి బొత్స

ప్రతిపక్ష టీడీపీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రతిపక్ష టీడీపీ విచారణ జరిపించమని కోరిందని చెప్పారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే అంశానికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్షం అడిగినందున సిట్ ఏర్పాటు చేశామని వివరించారు. ఎంక్వైరీ అడిగి గగ్గోలు పెట్టడం ఏంటీ అని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v84xKf

0 comments:

Post a Comment