కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనాలోని వుహన్లో వెలుగులోకి వచ్చిన రక్కసి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జపాన్ తీరంలో డైమండ్ ప్రిపెన్స్ క్రూయిజ్ షిపులో కూడా కరోనా వైరస్ జాడ కనిపించింది. అయితే అందులో పనిచేసే ఇద్దరు భారతీయ సిబ్బంది అని గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzLetG
Wednesday, February 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment