కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనాలోని వుహన్లో వెలుగులోకి వచ్చిన రక్కసి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జపాన్ తీరంలో డైమండ్ ప్రిపెన్స్ క్రూయిజ్ షిపులో కూడా కరోనా వైరస్ జాడ కనిపించింది. అయితే అందులో పనిచేసే ఇద్దరు భారతీయ సిబ్బంది అని గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzLetG
జపాన్ నౌకలో కరోనా కలకలం: ఇద్దరు భారతీయ సిబ్బందికి పాజిటివ్, వైద్య పరీక్షలు
Related Posts:
ఆంధ్రా కోడలి చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగుమచిలీపట్నం: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకు ఇక కనుమరుగు కానుంది. కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఖాతాదారులకు సేవలందిస్తూ వచ్చిన ఈ బ్యాంకు పేరు ఇ… Read More
బెంగళూరులో ట్రాఫిక్ జాం రిపోర్టు, మీ కర్మ కాలిపోతుంది, హైదరాబాద్ లో గంటకు కి.మీ !హైదరాబాద్/బెంగళూరు: బెంగళూరు నగరంలో, హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం ఎలా ఉందో నివేదికలో వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో గంటకు 18.7 కిలో మీటర్ల వేగంతో వాహనాల… Read More
అమరావతిలోనే ఏపీ రాజధాని..కానీ: జగన్ ప్రభుత్వం స్పష్టత : జాతీయ మీడియాలో సంచలనం..!!ఏపీ రాజధాని గురించి కొద్ది రోజులుగా సాగుతున్న రగడకు ప్రభుత్వం ముగింపు పలికింది. రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జాతీయ మీడియా కధనాలు ప్రసారం … Read More
ఉల్లి కొనబోతే కంట కన్నీరే.. నెల రోజులు తప్పదా ఈ గోస?హైదరాబాద్ : ఉల్లి ఘాటేమో గానీ.. ధరలు మాత్రం కంట నీరు తెప్పించేలా ఉన్నాయి. మొన్నటి వరకు అటు ఇటుగా 20, 25 రూపాయలున్న కిలో ఉల్లిపాయల ధర ఆమాంతం 35 రూపాయలు… Read More
ఐదేళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ.. పాయింట్ 8 శాతం తగ్గిన వృద్ధిన్యూఢిల్లీ : స్టూల దేశీయ ఉత్పత్తి భారీగా పడిపోయింది. 2019-2020 మొదటి త్రైమాసికం 5 శాతానికి చేరింది. గత క్వార్టర్లో 5.8 నుంచి .. పాయింట్ 8 శాతానికి తగ… Read More
0 comments:
Post a Comment