Saturday, February 15, 2020

రాజీనామాకు సిద్ధం: జగన్‌తో చర్చిస్తానంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు

కడప: ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uMMPMj

Related Posts:

0 comments:

Post a Comment