ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటళ్ల ఏర్పాటుకు సంబంధించిన ‘ఏపీ పరిపాలనా వికేంద్రీకరణ' బిల్లుతోపాటు సీఆర్డీఏ రద్దు బిల్లుపై.. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదిలింది. కమిటీల ఏర్పాటుపై జగన్ సర్కారు భిన్నవాదనలు వినిపిస్తోన్నవేళ.. ప్రతిపక్ష బీజేపీ, పీడీఎఫ్ సోమవారం లేఖలు పంపి సంచలనం రేపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SheJrk
మూడు రాజధానులపై మరో మలుపు..సెలెక్ట్ కమిటీలపై బీజేపీ, పీడీఎఫ్ లేఖలు..ఇరకాటంలో జగన్ సర్కారు
Related Posts:
ట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరటఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా, నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలన్ని పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్… Read More
రాజధాని రైతుల కోసం గుంటూరు జైలు భరో ... అడుగడుగునా అరెస్ట్ లు .. ఏపీలో ఉద్రిక్తతరాజధాని రైతులకు బేడీలు వేయడం, వారిపై కేసులు పెట్టటంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రైతులకు బేడీలు వేయడం ముమ్మ… Read More
అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్కు ఘోర అవమానం.. టుస్సాడ్స్లో విగ్రహం తొలగింపు...అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. బెర్లిన్లోని మైనపు బొమ్మల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ నుంచి అమెరికా అధ్యక్షుడ… Read More
Super Story: ఇద్దరు భర్తలు, మూడు కేసులు, బతుకు బస్ స్టాండ్, డ్రైవర్ బండి బాగా తోలాడని, క్లైమాక్స్ !చెన్నై/ కోయంబత్తూరు/ కొడైకెనాల్: ఇంట్లో చూసిన అబ్బాయితో అమ్మాయి పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ కాపురం పెట్టారు. భర్తకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో… Read More
ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసుతనకు ఎదురొచ్చిన లేదా ప్రశ్నించిన అందరిపైనా నోరేసుకుని పడిపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలవాటు. ఈ విషయంలో తాను కూడా తక్కువేం కాదని నిరూపించు… Read More
0 comments:
Post a Comment