ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19(కరోనా వైరస్)పై కేరళ వైద్యులు విజయం సాధించారు. చైనాలో వైరస్ బారినపడి.. ఇక్కడికి తిరిగొచ్చిన ముగ్గురు విద్యార్థులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇక ప్రమాదంలేదని నిర్ధారణ కావడంతో ఈ నెల 14న మొదటి వ్యక్తిని డిశ్చార్జి చేసిన డాక్టర్లు.. గురువారం చివరి ఇద్దరిని కూడా ఇళ్లకు పంపేశారు. ఈ మేరకు కేరళ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39UQDKv
కరోనాను జయించిన కేరళ.. అందరినీ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు..
Related Posts:
సచివాలయాల ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్-సెప్టెంబర్లో సప్లిమెంటరీ-అక్టోబర్ లో అపాయింట్మెంట్ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా నియమించిన సచివాలయాల ఉద్యోగులకు శాశ్వత నియామకాలు చేపట్టే సమయం వచ్చేసింది. … Read More
ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం, రోమ్ ఒలింపియన్ షాహిద్ హకీమ్ కన్నుమూతబెంగళూరు: ప్రముఖ భారత ఫుట్బాల్ క్రీడా దిగ్గజం షాహిద్ హకీమ్(82) గుండెపోటుతో కన్నుమూశారు. గుల్బర్గాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన… Read More
విషాదం : బెలూన్ గ్యాస్ సిలిండర్స్ పేలి నలుగురు మృతి... పలువురికి తీవ్ర గాయాలు...మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. బెలూన్ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్… Read More
Lady: భర్త ముందే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన భార్య, రాత్రికి రానని భర్తకు ఫోన్, హోటల్ లో దారుణ హత్య !గురుగ్రామ్/న్యూఢిల్లీ: ఇంటి నుంచి భర్త కళ్ల ముందే బయటకు వెళ్లిన భార్య తరువాత ఇంటికి తిరిగిరాలేదు. తాను ప్రియుడితో కలిసి బయటకు వెళ్లానని తరువాత భార్య ఆ… Read More
Afghanistan: పంజ్షీర్పై దండెత్తనున్న తాలిబన్లు-వందలాదిగా అటువైపు-సింహాలగడ్డ వారిని చిత్తు చేస్తుందా?ఆఫ్గనిస్తాన్లో ప్రజా తిరుగుబాటును అణచివేసేందుకు తాలిబన్లు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకూ తమ చేజిక్కని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్షీర్పై గురిపెట్టారు.ఇంద… Read More
0 comments:
Post a Comment