హైదరాబాద్లో వీకెండ్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. స్నేహితులతో కలిసి రాత్రిపూట మద్యం సేవించి.. రయ్యిమంటూ రోడ్ల పైకి దూసుకొస్తున్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్ని డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్లో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఘటనలో యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32gPni8
వీకెండ్ బీభత్సం : హైదరాబాద్లో వరుస కారు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
Related Posts:
ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు..! మూడురోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు..!!విజయవాడ/ హైదరాబాద్ : గుణదల మేరీ మాత ఉత్సవాలు నేడు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుతో పాటు పలువురు చర… Read More
ఎమ్మెల్సీ కి..ఎంపి సీటుకు లింకేంటి: అది-రామసుబ్బారెడ్డి ఒప్పందం ఎవరికి లాభం..!జమ్మలమడుగు నేతలిద్దరూ కలిసారు. మనుషులుగా కలిసారు.. మనసులు సైతం కలిసినట్టేనా. ఎంపీగా ఆదినారాయ ణ రెడ్డి..జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బ… Read More
లోకేష్ సభలో రావాలి జగన్-కావాలి జగన్ : టిడిపి నేతల్లో కలవరం : వెంటనే దిద్దుబాటు..!ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి నారా లోకేష్ సభ నవ్వులపాయింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహప్రవేశాలను నిర్వహించిం… Read More
నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాతలక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే … Read More
పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి: ప్రధాని మోడీఅస్సోం: నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సోం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై మోడీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న… Read More
0 comments:
Post a Comment