ఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత వాసులు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుని పలు కార్యాలయాల తరలింపుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36PwEec
కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సీరియస్.. ఇదంతా టీడీపీ కుట్ర అంటున్న వైసీపీ
Related Posts:
కేసీఆర్ వర్సెస్ భట్టి విక్రమార్క : బడ్జెట్పై వాడీ వేడీ చర్చహైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్పై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపులు, అప్పులపై లేవనెత్తిన అంశాలు చర్… Read More
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా మోసం, పాస్ పోర్టు, వీసా, ఎస్కేప్ !బెంగళూరు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 30 లక్షలు తీసుకుని దంపతులు మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి జ… Read More
జేసీ దివాకర్ రెడ్డి నోట జమిలి మాట ... మోడీ పాటవివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే అనంతపురం సీనియర్ టీడీపీ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేప… Read More
ఇద్దరు వైసీపీ ఎంపీలకు బీజేపీ ట్రాప్!! వైసీపీ అధినాయత్వం అలర్ట్: వారు ఆగినట్లేనా..!!బీజేపీ ఏపీలో టీడీపీనే కాదు..వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు..ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజక… Read More
వీడియో వైరల్: జవాన్ల మృతదేహాలు తీసుకెళ్లేందుకు తెల్లజెండా ఎగురవేసిన పాక్న్యూఢిల్లీ : సెప్టెంబర్ 11న పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంకు తూట్లు పొడుస్తూ ఆ దేశ సైనికులు భారత్పైకి కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకార చర్యగా భారత… Read More
0 comments:
Post a Comment