Tuesday, February 4, 2020

కర్నూలుకు విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సీరియస్.. ఇదంతా టీడీపీ కుట్ర అంటున్న వైసీపీ

ఏపీలో రాజధాని అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత వాసులు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఇక మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుని పలు కార్యాలయాల తరలింపుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36PwEec

Related Posts:

0 comments:

Post a Comment