Wednesday, February 5, 2020

‘జగన్ అంత భయమెందుకు?.. టీడీపీని ఓడించి అధికారం కట్టబెట్టింది ఇందుకేనా? ’

న్యూఢిల్లీ: అమరావతి రైతుల దీనావస్థను పార్లమెంటులో వివరించామని టీడీపీ ఎంపీలు కింజారపు అచ్చెన్నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Si79wV

Related Posts:

0 comments:

Post a Comment