ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బంపర్ విక్టరీకి దోహదపడిన ఇద్దరు కీలక వ్యక్తులకు కేజ్రీవాల్ షాకిచ్చారు. ఢిల్లీ సీఎంగా ఆదివారం ప్రమాణం చేయనున్న ఆయన.. కేబినెట్ లోకి కొత్త వాళ్లను తీసుకోకుండా, పాత మంత్రివర్గాన్నే కొనసాగించాలని డిసైడయ్యారు. తద్వారా కేబినెట్ లో చోటు ఖాయమనుకున్న ఆతిషి మర్లేనా, రాఘవ్ చద్దాలకు మొండిచెయ్యి చూపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiRKh1
Wednesday, February 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment