గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇటీవల రుతుస్రావంలో ఉన్న అమ్మాయిని గుర్తించేందుకు దుస్తులు విప్పించిన ఘటన మరువకముందే.. తాజాగా ఫిజికల్ టెస్ట్ కోసం వచ్చిన ట్రైనీ మహిళా క్లర్క్లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు చేశారు. ఈ ఘటన మరోసారి తీవ్ర దుమారం రేపింది. దీంతో విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Q8aSu
మరో దిగ్భ్రాంతికర ఘటన: మహిళా ట్రైనీ క్లర్క్లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు!
Related Posts:
మొన్న మోడీ రాఖీలు... నిన్న మోడీ వెడ్డింగ్ కార్డులు: ఇదే జాబితాలోకి కొత్త ఐటెంప్రధాని మోడీ... ప్రపంచ దేశ నాయకులతో సైతం సలాం కొట్టించుకుంటున్న ఏకైక ప్రధాని. మోడీ ఎక్కడికి వెళ్లిన ఆదేశ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి మనదేశం… Read More
పుల్వామా ఉగ్రదాడిపై విషం చిమ్మిన పాక్ మీడియా... భారత్ ఉగ్రవాదం రంగు పులుముతోందంటూ రాతలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడిన సంఘటనలో పాక్ మీడియా విషం చిమ్మింది. భారత ఆక్రమిత కశ్మీర్లో భారత్ ఆ… Read More
లోకేశ్ రాజీనామా..! టిడిపిలో కొత్త టెన్షన్..సోమిరెడ్డి ఎఫెక్ట్ : పాలిట్బ్యూరో లో తుది నిర్ణయం..!టిడిపిలో కొత్త టెన్షన్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనా మా చేసారు. దీంతో..ఇప్పుడు ఎమ… Read More
ఏపీ లో మారుతున్న సమీకరణాలు..! సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో అనూహ్య మార్పులు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపీ లో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యలో చాలా వరకు సిట్టింగ్ అభ్యర్థు స్థానాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున… Read More
భీష్మ ఏకాదశి... శ్రీ విష్ణు సహస్రనామ మహోపదేశంమాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు… Read More
0 comments:
Post a Comment