Friday, February 21, 2020

మరో దిగ్భ్రాంతికర ఘటన: మహిళా ట్రైనీ క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు!

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇటీవల రుతుస్రావంలో ఉన్న అమ్మాయిని గుర్తించేందుకు దుస్తులు విప్పించిన ఘటన మరువకముందే.. తాజాగా ఫిజికల్ టెస్ట్ కోసం వచ్చిన ట్రైనీ మహిళా క్లర్క్‌లను నగ్నంగా నిలబెట్టి పరీక్షలు చేశారు. ఈ ఘటన మరోసారి తీవ్ర దుమారం రేపింది. దీంతో విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Q8aSu

Related Posts:

0 comments:

Post a Comment