బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్పై నందిగామలో టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. జై అమరావతి అని నినదించాలంటూ ఆయనపై టీడీపీ కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఎంపీ మాత్రం అన్ని ప్రాంతాల సమ అభివృద్దియే తమ లక్ష్యం అని చాటి చెప్పారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ సురేష్.. తనపై జరిగిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Um5rt
చంద్రబాబు,లోకేష్లను వెంటనే అరెస్ట్ చేయాలి.. నాపై దాడి వెనుక వారిద్దరి హస్తం : ఎంపీ సురేష్
Related Posts:
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు..పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్… Read More
కరోనా విషయంలో మా ఆదేశాలు పాటించరా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు తీవ్ర హెచ్చరికహైదరాబాద్: కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశా… Read More
ఏపీ సచివాలయంలో 11కు చేరిన కరోనా కేసులు- 11న కేబినెట్ భేటీ వేదిక మారుతుందా ?ఏపీ సచివాలయంలో నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న ప్రభు… Read More
సమగ్ర భూముల రీసర్వేలో జాప్యం వద్దు .. సమీక్షలో సీఎం జగన్జాప్యం లేకుండా సమగ్ర భూముల రీసర్వే మొదలుపెట్టి, మూడు విడతల్లో సర్వే పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన… Read More
రాజ్యసభ ఎన్నికలు 2020: మేడం విజ్ఞప్తికి ఓకే అన్న దేవెగౌడ.. పెద్దల సభకు జేడీఎస్ బాస్బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో జేడీఎస్ కురవృద్ధుడు మాజీ ప్రధాని దేవెగౌడ నిలవనున్నారు. ఈమేరకు ఆ… Read More
0 comments:
Post a Comment