తిరువనంతపురం: ఓ అపార్ట్మెంట్లోని కుళాయిలు తిప్పితే మంచినీటికి మద్యం వస్తోంది. అన్ని ఫ్లాట్లలోనూ ఇలాగే జరగడంతో ఆ అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. కేరళలో జరిగిన ఈ ఘటనకు అసలు కారణంగా స్థానిక అబ్కారీ శాఖ చేసిన పొరపాటే కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/380kIaZ
అది అపార్ట్మెంటా? బారా?! మంచినీటి కుళాయిలు తిప్పితే మద్యం వరద, షాకైన జనం
Related Posts:
మొదట నేను భారతీయుడిని.. ఆ తరువాతే ఇంకేదైనా: మీడియాకు ఇస్రో ఛైర్మన్ చురకలు!బెంగళూరు: ఇస్రో ఛైర్మన్ కే శివన్..పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. చంద్రయాన్-2 మిషన్ తో దేశవ్యాప్తంగా..ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన పేరు.… Read More
బీజేపీ జెండా ఎగిరితేనే... సాయుధ పోరాటానికి గుర్తింపుతెలంగాణలో బీజేపీ జెండా ఎగిరినప్పుడే తెలంగాణ సాయుధ పోరాటయోధులకు సరైన గుర్తింపు లభిస్తోందని కేంద్రమంత్రి హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమం… Read More
జగన్ పాలన మూడేళ్లే : జమిలి ఎన్నికలు ఖాయం : చంద్రబాబు..బీజేపీ నేత సంచలనం...!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జగన్ పాలన మూడేళ్లే ఉంటుందని జోస్యం చెప్పారు. రివర్స్ పాలనతో ప్రజలు రివర్స్ ఎన్నికలు క… Read More
కరీంనగర్లో స్మార్ట్ సిటీ.. 3600 మందికి ఉద్యోగాలు.. నెంబర్ 1 గా చేస్తాం : గంగులకరీంనగర్ : స్మార్ట్ సిటీ పనులు బుధవారం (11.09.2019) నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ముమ్… Read More
ఏపీలో ప్రజల అంచనాలను జగన్ సర్కార్ అందుకోలేకపోయింది : మురళీధరరావువిశాఖపట్టణం : ఏపీలో జగన్ సర్కార్ విఫలమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు. రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బ్రహారథం … Read More
0 comments:
Post a Comment