హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు దైవభక్తి కాస్త ఎక్కువే. తరచూ ఆలయాలను సందర్శిస్తుండటం, యజ్ఙ యాగాదులను నిర్వహించడం ఆయనకు అలవాటు. ఆలయాల జీర్ణోద్ధరణకు గానీ, కొత్త దేవస్థానాల నిర్మాణానికి గానీ అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఆలయాలతో పాటు మసీదుల మరమ్మతులకు కూడా నిధులను మంజూరు చేయాలని కోరుతూ అఖిల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tNtQko
Sunday, February 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment