సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా విమానయాన ప్రమాదాల్లో అత్యంత దిగ్భ్రాంతిని కలిగించే ఉదంతం.. మలేసియా విమానం ఎంహెచ్-370 గల్లంతు కావడం. ఆరేళ్ల కిందట చోటు చేసుకున్న ఈ ఘటన రెండు దేశాలకు పీడకలను మిగిల్చింది. వందలాది కుటుంబాలను అనాథలను చేసింది. తమ ఆత్మీయులను కోల్పోయేలా చేసింది. విమానం గల్లంతు కావడం.. ఆరేళ్ల తరువాత కూడా దాని జాడ అనేదే తెలియరాకుండా పోవడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు కొత్తగా వ్యక్తమౌతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SIzf5Y
Wednesday, February 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment