Tuesday, February 11, 2020

కానరాని కాంగ్రెస్: 67 చోట్ల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు, అందులో అల్కా లాంబా కూడా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాడ కనిపించలేదు. భూతద్దం పెట్టుకొని చూసిన ఆ పార్టీ నేతల జాడ ఆగుపించలేదు. 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ 2015లో మాదిరిగానే ఖాతా తెరవలేదు. అయితే ఈ సారి ఆ పార్టీకి చెందిన 67 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం విశేషం. ఆప్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన అల్కా లాంబాకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tOmpcy

Related Posts:

0 comments:

Post a Comment