తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావం, మరోపక్క హెర్సిస్ వైరస్ ప్రభావంతో కోళ్ళు తినాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇక చికెన్ షాపుల వాళ్ళు గిరాకీ లేక ఆఫర్లు పెడుతున్నా కొనేవారు లేక చికెన్ నిన్నా మొన్నటి దాకా 100రూపాయలు ఉన్న ధర కాస్తా ఇప్పుడు 60రూపాయలకు పడిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PpPNgK
Tuesday, February 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment