మైనర్ అయిన తన సవతి కూతురిని కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని 9మంది పిల్లలకు తల్లిని చేసిన హెన్రీ మైకెల్ పియెట్(65) అనే వ్యక్తికి ఓక్లహామా ఫెడరల్ కోర్టు పియెట్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే 50వేల డాలర్ల జరిమానాతో పాటు.. బాధితురాలికి 50,067డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 2017లో మొదటిసారి హెన్రీ ఆకృత్యం వెలుగుచూడగా.. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AXSVv
20 ఏళ్ల నిర్బంధం.. 9 మంది పిల్లలకు తల్లి... సవతి కూతురికి ప్రత్యక్ష నరకం..
Related Posts:
నమ్మకం ఉంచండి.. అప్పులన్నీ తీర్చేస్తాం..ముంబై : అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రుణ చెల్లింపులకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మంగళవారం జరిగిన మీటింగ్లో ఆయన ఈ హా… Read More
విన్నపాలు వినవలె: మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి..ప్రధానిని కలిసిన సీఎంఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీని కలిశారు. ఫొణి తుఫాను తర్వాత పట్నాయక్ ప్రధానిని ఢిల్లీ వెళ్లి కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోడీ లోక్… Read More
AN-32 ఐఏఎఫ్ ట్రాన్స్పోర్ట్ విమాన శకలాలు...అరుణాచల్ ప్రదేశ్లో...ఎట్టకేలకు జూన్ 3న మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమాన శకలాలను కనుగొన్నట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు… Read More
అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం: తొలుత జగన్..తరువాత చంద్రబాబు..!ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేతలు మారారు. దీంతో..ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ సమావే శాల్లో ఆసక్తి కర దృశ్యాలు కనపించబోతున… Read More
అయ్యో .. రాహుల్, బంగ్లా ఖాళీ చెయాలని నోటీసులు ...న్యూఢిల్లీ : 17వ లోక్సభ కొలువుదీరిన నేపథ్యంలో ఢిల్లీలో మాజీ ఎంపీలు తమ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ సెక్రటరీ జాబితా రూపొందించింది. అయితే ఇందులో రాహుల… Read More
0 comments:
Post a Comment