మైనర్ అయిన తన సవతి కూతురిని కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని 9మంది పిల్లలకు తల్లిని చేసిన హెన్రీ మైకెల్ పియెట్(65) అనే వ్యక్తికి ఓక్లహామా ఫెడరల్ కోర్టు పియెట్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే 50వేల డాలర్ల జరిమానాతో పాటు.. బాధితురాలికి 50,067డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 2017లో మొదటిసారి హెన్రీ ఆకృత్యం వెలుగుచూడగా.. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AXSVv
20 ఏళ్ల నిర్బంధం.. 9 మంది పిల్లలకు తల్లి... సవతి కూతురికి ప్రత్యక్ష నరకం..
Related Posts:
కొడుక్కి కాంగ్రెస్ ఎంపీ టికెట్.. పార్టీకి ప్రచారం చేయనంటున్న బీజేపీ మంత్రిసిమ్లా : ఎన్నికల బరిలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటాయి. భార్య ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే.. భర్త మరో పార్టీ తరపున బరిలోకి దిగుతారు. అత్తా కోడళ్లు, మా… Read More
ఆర్టికల్ 370 ఎత్తివేస్తే... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీశ్రీనగర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 అమలును ఎత్తివేస్తే ఈ రాష్ట్ర… Read More
చిన్నదేశంలో ఆన్లైన్ ఓటింగ్ విజయవంతం.. మరి మనదేశంలో ఎప్పుడో?ఎస్టోనియా : ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యతనేది వేరే చెప్పనక్కర్లేదు. 18 ఏళ్లు నిండిన పౌరులు విధిగా ఓటేయ్యడం రాజ్యాంగం కల్పించిన హక్కు. సమర్థవంతమైన న… Read More
కళ్యాణం కమనీయం జీవితం: దేశంలోనే తొలిసారిగా ఈ మహిళలకు వివాహంరాయ్పూర్ : ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు వివాహ వేడుకల్లో నృత్యం చేయడం చూశాం. పలు సందర్భాల్లో ఆశీర్వచనాలు ఇవ్వడం చూశాం. కానీ మార్చి 30వ తేదీన మాత్రం ఛ… Read More
ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం నుంచి భత్యంగా భార్యకు ఇస్తాడటభోపాల్ : బీజేపీ కాంగ్రెస్ల మధ్య సంక్షేమ పథకాలు పోటీ జరుగుతోంది. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 6వేలును అధికార బీజేపీ ఇస్తుంటే తాము… Read More
0 comments:
Post a Comment