మైనర్ అయిన తన సవతి కూతురిని కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని 9మంది పిల్లలకు తల్లిని చేసిన హెన్రీ మైకెల్ పియెట్(65) అనే వ్యక్తికి ఓక్లహామా ఫెడరల్ కోర్టు పియెట్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే 50వేల డాలర్ల జరిమానాతో పాటు.. బాధితురాలికి 50,067డాలర్ల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 2017లో మొదటిసారి హెన్రీ ఆకృత్యం వెలుగుచూడగా.. అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AXSVv
Saturday, February 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment