ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో, వియాత్నాం దేశంలో మాత్రం కరోనా అద్భుతం సృష్టించింది .మొత్తం 16 మంది కరోనా వైరస్ సోకిన రోగులను నయం చేసి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్లు వియత్నాం ప్రకటించింది. బుధవారం నాటికి, మొత్తం 16 మంది రోగులను డిశ్చార్జ్ చేసిన వియాత్నాం ఆరోగ్య శాఖ వారిలో 73 ఏళ్ళ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39bY53F
కరోనా వైరస్ ను జయించిన వియాత్నాం ? బాధితులకు కోవిడ్ 19 నుండి ఉపశమనం
Related Posts:
ఇండియన్ ఆర్మీలో లా గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఆర్మీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 14 లా గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల… Read More
ఆరు మంది అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు డుమ్మా, సీఎంకు చుక్కలు చూపించాలి!బెంగళూరు: కర్ణాటకలో బుధవారం (ఫిబ్రవరి 6) నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరు మంది అసమ్మతి ఎమ్మెల్యేలు శాసన సభ సమావ… Read More
కోడిపుంజుపై కేసు పెట్టండి..! తలలు పట్టుకున్న పోలీసులు..!శివపురి : మర్డర్లు, దొంగతనాలు, నేరాలు ఇతరత్రా కేసులతో నిత్యం సతమతమయ్యే పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. సహజంగా కేసులంటే మనుషులపై పెడతారు. కానీ మధ్యప్రద… Read More
మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే దీన్ని నిషేధించాల్సిందే: స్వామి చక్రపాణిగోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే తిరిగి ఆయన తొందరగా కోలుకోవాలంటే రాష్ట్రంలో గోమాంసంను నిషేధించాలని అఖిలభారత హిందూ మహాసభ నేత స్వామ… Read More
ఓటుకు నోటును చట్టబద్ధం చేశారా? ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా ఓట్లను కొంటున్నారా?ఎన్నికల ముంగిట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద అందరి దృష్టీ ఉంటుంది. అధికార పార్టీ ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుం… Read More
0 comments:
Post a Comment