ప్రజలే దేవుళ్లుగా, సమాజమే దేవాలయంగా భావించే తాను జీవితంలో ఏనాడూ పదవుల కోసం ఆశపడలేదని, ఇకముందు కూడా ఆశపడబోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. మూడు రాజధానుల అంశంపై మంగళవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై, నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహణపైనా ఆసక్తికర కామెంట్లు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UkBj57
Monday, February 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment