విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్ శైలజానాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులుగా మస్తాన్ వలి, తులసీరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు తరలివచ్చారు. వారికి శుభాకాంక్షలను తెలియజేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/312WkTn
Sailajanath: పీసీసీకి కొత్త రక్తం: పూర్వ వైభవాన్ని తేవడమే లక్ష్యం: బాధ్యతలను స్వీకరించిన శైలజానాథ్
Related Posts:
Oh My God:హాస్పిటల్స్లో నో టాయ్లెట్స్.. నో డాక్టర్స్ : ఆవరణలోనే మలమూత్ర విసర్జనఅలహాబాద్ : కరోనా దేశాన్ని వణికిస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో అయితే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. చిన్నా పెద్దా, ఉన్నోడు, లేనోడు అన్న తారతమ్యమే లేకుండా … Read More
భారత్లో పెరిగిన కొత్త కేసులు, భారీ సంఖ్యలో మరణాలు: ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులున్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కొత్త కేసుల్లో పెరుగుదల నమోదైంది. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి… Read More
BELలో ఉద్యోగాలు: బీటెక్ పూర్తి చేశారా.. పరీక్ష లేకుండానే జాబ్..!భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 ట్రైయినీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
షాకింగ్: రుయా ఆస్పత్రిలో 11 కాదు 31 మంది మృతి, వారి పేర్లు, చిరుమాలతో సహా టీడీపీ నేత జాబితాఅమరావతి: ఇటీవల తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించినవారి సంఖ్య విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. 50 మంది వరకు ఈ ఘట… Read More
యూత్ వ్యాక్సినేషన్లో వివక్ష- 85 శాతం మంది ఆ ఏడు రాష్ట్రాల్లోనే-సర్వత్రా చర్చదేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేగుతున్నా వ్యాక్సిన్ల కొరత అంతకు మించి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్ల వేగాన్ని లెక్కలోకి తీసుకుంటే … Read More
0 comments:
Post a Comment