లక్నో: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించినట్టుగా భావిస్తోన్న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోంది. శతాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందంటూ తీర్పు వెలువడించింది. ఈ స్థలాన్ని రామ్లల్లా విరాజ్మాన్కు కేటాయించింది. దీనితో ఈ స్థలంలో రామమందిరం నిర్మాణానికి త్వరలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WwnJb
Friday, January 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment