Friday, January 10, 2020

రామమందిర నిర్మాణానికి సమీపిస్తోన్న ముహూర్తం: కీలక నిర్ణయం: ఆ సాధువుకు జడ్ కేటగిరి భద్రత..!

లక్నో: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించినట్టుగా భావిస్తోన్న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోంది. శతాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందంటూ తీర్పు వెలువడించింది. ఈ స్థలాన్ని రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు కేటాయించింది. దీనితో ఈ స్థలంలో రామమందిరం నిర్మాణానికి త్వరలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WwnJb

Related Posts:

0 comments:

Post a Comment