లక్నో: హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించినట్టుగా భావిస్తోన్న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోంది. శతాబ్దాల నాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం తెరదించింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందంటూ తీర్పు వెలువడించింది. ఈ స్థలాన్ని రామ్లల్లా విరాజ్మాన్కు కేటాయించింది. దీనితో ఈ స్థలంలో రామమందిరం నిర్మాణానికి త్వరలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WwnJb
రామమందిర నిర్మాణానికి సమీపిస్తోన్న ముహూర్తం: కీలక నిర్ణయం: ఆ సాధువుకు జడ్ కేటగిరి భద్రత..!
Related Posts:
మైనర్ బాలికపై అఘాయిత్యం : హర్యానాలో ఘటనఅంబాలా : దేశంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోజుకోచోట .. ఎవరో ఒకరు మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. కొందరు కీచకులు మైనర్లను కూడా వ… Read More
మోడీ... అమితాబ్బచ్ఛన్ కంటే గొప్ప నటుడు... ప్రియాంక గాంధీఏడు దశల ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో గడువు ముగియడంతో పార్టీల మధ్య మటాల యుద్దాలకు తెరపడింది. అయితే ప్రచారానికి చివరిదశ కావడంతో నేతల మధ్య చివరి మాటల … Read More
మత్తు మందులో ముంచి...! అక్రమ సంబంధం అంటగట్టి...!ఆడదానికి ఆడదే శత్రువంటారు .నిజామాబాద్ జిల్లాలో అదే జరిగింది. స్వంత వదిననే సినిఫక్కిలో మాయా చేసి వేధింపులకు గురిచేసింది. తన కటుంభ సభ్యురాలు అనికూడ చూడక… Read More
స్నేహితుడి ముసుగులో 16ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్...!సిద్దిపేట జిల్లాలో పదహారేళ్ల మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగింది. రేప్ చేసిన వారిలో మైనర్ బాలికి స్నేహితుడితో పాటు మరో ఇద్దరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్… Read More
హస్తినలో బాబు బిజీ బిజీ .. శనివారం రాహుల్, మాయాతో భేటీన్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్తో ప్రారంభమైన షెడ్యూ… Read More
0 comments:
Post a Comment