శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ) ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పదవిని సృష్టించిన ప్రభుత్వం.. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని ఆ పదవిలో నియమించింది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీలో దళారీ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ధర్మారెడ్డి కీలకంగా పనిచేశారన్న పేరు ఉంది. ఎస్వీబీసీని కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TTINMd
ఎస్వీబీసీ ఛానెల్ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి.. ఛైర్మన్ పోస్ట్ కొన్నాళ్లు ఖాళీనే..?
Related Posts:
ఎమ్మెల్సీ కి..ఎంపి సీటుకు లింకేంటి: అది-రామసుబ్బారెడ్డి ఒప్పందం ఎవరికి లాభం..!జమ్మలమడుగు నేతలిద్దరూ కలిసారు. మనుషులుగా కలిసారు.. మనసులు సైతం కలిసినట్టేనా. ఎంపీగా ఆదినారాయ ణ రెడ్డి..జమ్మలమడుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బ… Read More
నాటుసారా కాటు: 72 గంటల్లో 44 మంది మృత్యువాతలక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి అయిదు కాదు, పది కాదు ఏకంగా 44 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే … Read More
లోకేష్ సభలో రావాలి జగన్-కావాలి జగన్ : టిడిపి నేతల్లో కలవరం : వెంటనే దిద్దుబాటు..!ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి నారా లోకేష్ సభ నవ్వులపాయింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల గృహప్రవేశాలను నిర్వహించిం… Read More
పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి: ప్రధాని మోడీఅస్సోం: నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సోం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై మోడీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న… Read More
ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు..! మూడురోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు..!!విజయవాడ/ హైదరాబాద్ : గుణదల మేరీ మాత ఉత్సవాలు నేడు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావుతో పాటు పలువురు చర… Read More
0 comments:
Post a Comment