Thursday, January 16, 2020

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా శైలజానాధ్: మరోసారి అనంత జిల్లాకే: ఏఐసీసీ నిర్ణయం..!

సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎట్టకేలకు ఏఐసీసీ భర్తీ చేసింది. అనేక తర్జన భర్జనల తరువాత తిరిగి అనంతపురం జిల్లాకే చెందిన దళిత నేత..మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజా నాధ్ ను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. గతంలో పీసీసీ చీఫ్ గా పని చేసిన రఘువీరా రెడ్డి సైతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RkTWml

0 comments:

Post a Comment