మూడు రాజధానులకు దారితీసే వికేంద్రీకరణ బిల్లను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది తమ సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నతర్వాతే అమరావతిలో రాజధానిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చామని, అలాంటిదాన్ని ఇప్పుడు ఎందుకు తరలిస్తున్నారనేదానిపై సీఎం జగన్ కుగానీ, వైసీపీ నేతలకుగానీ క్లారిటీనే లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30AQ6Ke
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment