మూడు రాజధానులకు దారితీసే వికేంద్రీకరణ బిల్లను ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది తమ సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నతర్వాతే అమరావతిలో రాజధానిని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చామని, అలాంటిదాన్ని ఇప్పుడు ఎందుకు తరలిస్తున్నారనేదానిపై సీఎం జగన్ కుగానీ, వైసీపీ నేతలకుగానీ క్లారిటీనే లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30AQ6Ke
చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్.. పాయింట్ టు పాయిట్ వివరణ.. అసెంబ్లీలో స్పీచ్
Related Posts:
మంత్రులు కేటీఆర్ హరీష్రావులకు ఐటీ శాఖ షాక్.. రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో..!హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్రావులకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు పలువు… Read More
డీఆర్డీఓలో ఉద్యోగాలు: ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండిడీఆర్డీఓ కింద పనిచేసే నేవల్ ఫిజికల్ అండ్ ఓషెనోగ్రాఫిక్ లేబొరేటరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రేడ్ అప… Read More
‘జగన్ అంత భయమెందుకు?.. టీడీపీని ఓడించి అధికారం కట్టబెట్టింది ఇందుకేనా? ’న్యూఢిల్లీ: అమరావతి రైతుల దీనావస్థను పార్లమెంటులో వివరించామని టీడీపీ ఎంపీలు కింజారపు అచ్చెన్నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. ఎంపీ… Read More
నిత్యానంద స్వామికి షాక్, శిష్యురాలి రేప్ కేసులో బెయిల్ రద్దు, 10 ఏళ్ల క్రితం కేసు, దెబ్బ మీద దెబ్బ !బెంగళూరు: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద అలియాస్ నిత్యాందకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2010లో శిష్యురాలి మీద అత్యాచారం చేశారని ఆరోప… Read More
షాహీన్బాగ్ శిబిరంలోకి బుర్ఖాతో చొరబడ్డ ఆ మహిళ ఎవరు.. ఆమె నేపథ్యం ఏమిటి..?దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్బాగ్లో మరో కలకలం చోటు చేసుకుంది. బుర్ఖా ధరించి ఆందోళనకారుల శిబిరం వద్దకు వచ్చిన ఓ మహిళ.. నిరసనకారులను గుచ్చి గుచ్చి ప్ర… Read More
0 comments:
Post a Comment