Tuesday, January 14, 2020

ఇంకో దాడి జరిగితే...: ఎమ్మెల్యే ద్వారంపూడి, వైసీపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన జనసేన నేతలను, కార్యకర్తలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36UsTEX

0 comments:

Post a Comment