ముంబై: విధి నిర్వహణలో ఉన్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాను తన తుపాకీతో తనని తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు తెలిపారు. దక్షిణ ముంబైలోని భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నివాసం అంటిలియా వద్ద విధులు నిర్వహిస్తున్నారు ఈ జవాను. ఈ క్రమంలో బుధవారం అతడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aG20qW
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment