మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో షాక్ ఇచ్చింది. యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఐదేళ్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcXbiR
జేసీకి జగన్ మరో షాక్ : మొన్న బస్సులు సీజ్.. ఇప్పుడు సిమెంట్ లీజులు రద్దు
Related Posts:
ఏపీలో ఉప్పెనలా కరోనా- గంటకు 400- ప్రతీ నలుగురిలో ఒకరు-చెరిగిన పాత రికార్డుఏపీలో కరోనా కల్లోలం ఉప్పెనలా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య చూస్తుండగానే ఐదు వేల నుంచి దాదాపు పది వేలకు చేరిపోయింది. తాజా లెక్కల ప్రకారం చూస… Read More
ఆక్సిజన్ .. ఆక్సిజన్.. అల్లాడిపోతున్న జనం ..ఢిల్లీ నుండి గల్లీ దాకా పరిస్థితి ఇదే !!భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారత్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆక్సిజన్ … Read More
జనం చస్తుంటే మీకేమీ పట్టదా... 'సంక్షోభం' తెలియట్లేదా.. అసలేం చేస్తున్నారు : కేంద్రంపై ఢిల్లీ హైకోర్టుఓవైపు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ పేషెంట్ల మరణాలు పెరుగుతుంటే.. కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... మీకు బాధ్యత లేదా... టాటా లాంటి కంపెనీలు మా… Read More
అంగారకుడిపై మరో అద్భుతం- కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ తయారీ- సరికొత్త చరిత్రఅంగారకుడిపై ప్రయోగాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా పంపిన పర్సీవరెన్స్ రోవర్ అద్భుతాల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే విజయవంతంగా అంగారక… Read More
విషాదం: కరోనాతో సీపీఎం నేత ఏచూరి కుమారుడి కన్నుమూత,ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతిసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా… Read More
0 comments:
Post a Comment