Friday, January 31, 2020

జేసీకి జగన్ మరో షాక్ : మొన్న బస్సులు సీజ్.. ఇప్పుడు సిమెంట్ లీజులు రద్దు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో షాక్ ఇచ్చింది. యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఐదేళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcXbiR

Related Posts:

0 comments:

Post a Comment