ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమనిని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో మధ్యప్రాచ్యలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. ఇటు చమురు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ముడిచమురు బ్యారెల్కు 4.5 శాతం పెరిగి 69.20 డాలర్లకు చేరడంతో భారతదేశంలో ఆయిల్ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్షించారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నామని.. పెరిగిన ధరలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QJoj5M
మధ్యప్రాచ్యలో యుద్ద వాతావరణం.. వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు
Related Posts:
మోడీ అభిమానులు, వ్యతిరేకుల ట్విట్టర్ యుద్ధం: టాప్ ట్రెండింగ్లో ఇవేచెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు పునాదిరాయి వేసేందుకు … Read More
అమృతకు మగబిడ్డ ఫేక్..! డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా..! సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?హైదరాబాద్ : సోషల్ మీడియా వాడకం పెరిగిన తరుణంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. అరచేతిలో స్మార్ట్ ఫోన్లు నాట్యమాడుతుంటే.. ఇంటర్నెట్ స్పీడ్ మి… Read More
ప్రియాంకగాంధీ పదవీబాధ్యతలు, కుంభమేళాకు లింక్..! ఆ తర్వాత రాష్ట్రాల పర్యటన..!ఢిల్లీ : లోక్సభ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఢిల్లీ పీఠంపై కన్నేసిన హైకమాండ్.. ఆ మేరకు కసరత్తు చేస్తోంది. అనూహ్యంగా ప్రియ… Read More
'జగన్, కేఏ పాల్.. ప్రతి వ్యక్తీ సీఎం కావాలనుకంటున్నారు, వైసీపీ చీఫ్ను ఎలా చేస్తారు'అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద రావు శనివారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప … Read More
ఫిలిప్సిన్లో చర్చి వద్ద రెండు వరుస పేలుళ్లు, 17 మంది మృతిజోలో: ఫిలిప్పిన్స్లో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పదిహేడు మంది నుంచి 21 మంది వరకు మృతి చెందారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ మిండానో… Read More
0 comments:
Post a Comment